Wednesday, July 19, 2023

చక్కని కథా రచయిత నా మిత్రుఁడు శ్రీ పీ.వీ.బీ శ్రీరామమూర్తి

 జైశ్రీరామ్.

చక్కని కథా రచయిత  మిత్రుఁడు శ్రీ పీ.వీ.బీ శ్రీరామమూర్తి యొక్క వైదేహీస్వయంవరం అనే కథ విప్రవాణి మాసపత్రిక నిర్వహించిన కథలపోటీలలో తృతీయబహుమతి గెలుచుకొందని తెలుపుటకు గర్వంగా ఉంది.

మీరూ చదవండి.

 
ఇంత చక్కని కథ వ్రాసి బహుమతి గెలిచిన న మిత్రునికి అభినందనలు తెలియఁజేద్దామా?
జైహింద్.

No comments: