Thursday, July 25, 2024
Sunday, July 21, 2024
"భారత జాతీయ పతాక నేపథ్యం" ... రామకిష్టయ్య సంగనభట్ల, 9440698494.
"భారత జాతీయ పతాక నేపథ్యం"
20వ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్ర్యోద్యమం బాగా ఊపందు కున్నప్పుడు జాతీయోద్యమ స్పూర్తిని, లక్ష్యాలను ప్రతిబింబించే జాతీయ పతాకం అవసరమైంది. 1904లో వివేకానందుడి శిష్యు రాలైన ఐరిష్ వనిత సోదరి నివేదిత భారతదేశపు మొట్టమొదటి పతాకాన్ని రూపొందించింది. ఇది పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా. జెండా మధ్య భాగంలో వజ్రాయుధం, తెల్ల తామర గుర్తు లున్నాయి. "(భారత) మాతకు వందనం" అనే అర్ధం వచ్చే టెం గాలీ మాటలు (వందేమాతరం)" ఆ జెండా మీదున్నాయి. ఎరుపు స్వాతంత్య్ర పోరాటానికి, పసుపు విజయానికి, తెల్లతామర స్వచ్ఛ తకు చిహ్నాలు. 1907 లో మేడం భికాజీ కామా ఎగరేసిన అండా మొట్ట మొదటి త్రివర్ణ పతాకం 1906లో జరిగిన బెంగాల్ విభజన ను వ్యతిరేకిస్తూ జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో 1906 ఆగష్టు? న కలకత్తాలోని పార్శీబగాన్ స్వేర్లో శవీంద్ర ప్రసాద్ బోస్ దే అవి ష్కరించ బడింది. ఈ పరాకాన్ని 'కలకత్తా పతాకం" అంటారు. ఈపతాకంలో సమాన వెడల్పుతో అడ్డంగా మూడు పట్టీలున్నాయి: పైన నారింజ రంగు, మధ్యలో పసుపుపచ్చ, క్రింద ఆకుపచ్చ. పైపట్టీ మీద సగం విచ్చుకున్న ఎనిమిది తామర పూలు, క్రింది పట్టీ మీద నెలవంక, మధ్యలో దేవనాగరి లిపిలో 'వందే మాత రం" అనే అక్షరాలు ఉన్నాయి. 1917 లో హెూంరూల్ ఉద్య మం లో వాడిన జండా, 1907 ఆగష్టు 22న మేడం బికాజీ కామా జర్మనీలోని స్టుట్గార్ట్లో మరో జండాను ఎగరేసింది. ఈ అందాలో పైన ఆకుపచ్చ, మధ్యన కాషాయం, అడుగున ఎరుపు రంగులు ఉన్నాయి. ఇందులో ఆకుపచ్చ ఇస్లాముకు, కాషాయం హిందూ, బౌద్ధాలకు సూచికలు. ఆకుపచ్చ పట్టీలో బ్రిటిషు భార తంలోని 8 ప్రావిన్సులకు గుర్తుగా 8 పద్మాలు ఉన్నాయి. మధ్య నున్న కాషా య పట్టీలో దేవనాగరి లిపిలో వందేమాతరం రాసి ఉంది. అదు గున ఉన్న పట్టీలో స్థంభానికి దగ్గరగా నెలవంక, రెం డో చివర సూర్యుడు ఉన్నాయి. ఈ జండాను భికాజీ కామా, వీర సావర్కార్, శ్యాంజీ కృష్ణ వర్మలు కలిసి తయారు చేసారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యాక, బెర్లిన్ కమిటీలోని భారతీయ విప్లవకా రులు దీన్ని స్వీకరించాక, ఈజండా బెర్లిన్ కమిటీ జందాగా పేరు పొందింది. మొదటి ప్రపంచయుద్ధకాలంలో మెసొపొటేమియాలో ఈ జండాను విస్తృతంగా ఉపయోగించారు. గదర్పార్టీ జందాను కూడా అమెరికాలో భారతీయ చిహ్నంగా కొన్నాళ్ళ ఉపయోగిందారు. 1917లో తిలక్, అనీబిసెంట్లు హెూంరూల్ ఉద్యమంలో ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చని అడ్డపట్టీలు గల ఇంకొక జెండాను వాడారు. జెండా పైభాగంలో ఎడమవైపు తాము కోరిన డొమినియన్ హెూదాకు సూచికగా యూనియన్ జాక్ గుర్తు, కుడి వైపు తార-నెలవంక గుర్తులను వాడారు. దానికి దిగు వన హిం దువులకు పవిత్రమైన సప్తర్షి మండలానికి గుర్తుగా ఏడు నక్షత్రాలు న్నాయి. యూనియన్ జాక్ ఉండడం వల్లనేమో ఇది జనామోదం పొందలేకపోయింది. 1916లో మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య ఒక జాతీయ పతాకాన్ని రూపొందించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నాన్ని గుర్తించిన ఉమర్ సుభాని, ఎస్.బి. బొమ్మన్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మిషన్ను ఏర్పాటుచేశారు. వెంకయ్య తాను రూపొందించిన పతాకాన్ని గాంధీజీకి చూపిం దగా, ఆయన దాంట్లో భారతదేశానికీ, దేశం తానెదుర్కొంటున్న సమస్యలనుంచి విముక్తి పొందడానికి చిహ్నం గా నిలిచిన చర (రాట్నము)ను చేర్చమని సలహా ఇచ్చాడు. నిరాడంబరమైన రాట్నము గాంధీజీ నేతృత్వంలో భారతదేశ ఆర్థిక పునరుత్థానానికి ప్రతీకగా నిలిచింది. పింగళి వెంకయ్య గాంధీ సూచన ప్రకారం ఎరుపు-ఆకుపచ్చ రంగు పట్టీలమీద రాట్నము గుర్తును రూపొం దించి చూపాడు. ఐతే అది అన్నిమతాలకూ ప్రాతి నిధ్యం వహిం వేలా లేదని గాంధీ దాన్ని తిరస్కరించాడు. గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఇంకొక త్రివర్ణపతాకం పైనుంచి క్రిందకు వరుసగా తెలుపు, ఆకుపచ్చ, ఎరుపుపట్టీలతో, మూడు పట్టీలమీదుగా ఒకే పెద్ద రాట్నము గుర్తుతో రూపొందించ బడింది. ఆ మూడు పట్టీలు మైనారిటీ మతాలు, ముస్లిం, హిందూ మతాల కు సూచికలు. ఇది అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వాతం త్య్రపోరాటం సాగిస్తోన్న జర్లాండు పతాకాన్ని పోలి ఉంది. ఈపతాకాన్ని అహమ్మ దాబాదు కాంగ్రెసు సమావేశంలో ఆవిష్కరించారు. ఇది కాంగ్రెసు అధికార పతాకం కాకపోయినా జాతీయోద్యమంలో ఎక్కువగా వాడారు. ఐతే ఆ జెండాలో మతా లకు చిహ్నాలుండడం చాలామం దికి నచ్చలేదు. 1924లో కలకత్తాలో సమావేశమైన ఆలిండియా కాంగ్రెస్ హిందువులకు చిహ్నాలుగా కాషాయ రంగును, గడను చేర్చాలని కోరింది. అదే సంవత్సరం హిందూ యోగుల, ముస్లింఫకీర్లు-సర్వేషీల వైరాగ్యానికి చిహ్న మైన జేగురు రంగును చేర్చా అనే ప్రతిపాదన కూడా వచ్చింది. సికులు తమ మత చిహ్నంగా పసుపురంగును కూడా చేర్చాలని, లేనట్టైతే మతపరమైన సూచిక లను పూర్తిగా తొలగించాలని కోరారు. భారత దేశంలో అతిపెద్ద రాజకీయ వేదికగా ఉన్న భారత జాతీయకాంగ్రెసు 1921లో తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అనధికారికంగా ఒక పతాకాన్ని రూపొందించుకొంది. ఎరుపు హిందూ మతానికి, ఆకుపచ్చ ఇస్లాం మఠానికి, తెలుపు ఇతర మతాలకు సూచికలు. కాంగ్రెసు 1931 లో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో, మధ్యలో రాట్నము బొమ్మగల పతా కాన్ని తన అధికారిక పతాకంగా స్వీకరించింది. ఈ పతాకంలో ఎటువంటి మతపరమైన ప్రతీకలూ లేవు. 1931 లో సూచించ బడిన జెండా ఈపరిణామాల మధ్యకాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1931 ఏప్రిల్ 2న ఈ వివాదాలను పరిష్కరించడానికి ఏడుగురు సభ్యులతో ఫ్లాగ్ కమిటీని నియమించింది. "జెండాలోని మూడు రంగులూ మతాలనుద్దేశిం చినవే కాబట్టి అభ్యంతరకర మైన వేనని" కమిటీ తీర్మానించింది. ఫలితంగా పూర్తిగా ఎర్రమట్టి రంగులో, పైభాగాన రాట్నము గుర్తుతో ఒక కొత్త జెండా తయా రైంది. దీన్ని ఫ్లాగ్ కమిటీ ఆమోదించినా ఇది కూడా మతపరమైన భావజాలాన్నే సూచిస్తోందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆమోదించ లేదు. 1931లో, పింగళి వెంకయ్య రూపకల్పన చేసి, 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న భారత జాతీయ కాంగ్రెస్ పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆజాద్ంద్్ఫజ్ వాడిన జెండా అదే సమ యంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈపతాకాన్ని స్వల్ప మార్పులతో -దరఖా స్థానంలో "ఆజాద్ హింద్" అన్న అక్షరాలు, ముందుకు దూకుతున్న పులిబొమ్మతో వాడుకొంది. ఈమార్పులు గాంధీ అపా oసాయుత పద్ధతులకు, సుభాష్ చంద్రబోస్ వీరోచిత పద్దతుల కు గల తేడాను ప్రతిబిం బిస్తాయి. ఈ త్రివర్ణపతాకం భారత దేశపు గడ్డమీద మొదటి సారిగా బోస్ చేత మణిపూరులో ఆవిష్కరి ంచ బడింది. స్వతంత్ర భారతదేశ జాతీయ పతాకాన్ని నిర్ణయిం చడాని రాజ్యాంగసభ, 1947 జూన్23న బాబూరాజేంద్ర ప్రసాద్ అధ్య క్షతన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, కె.ఎం. పణిక్కర్, సరోజినీ నాయుడు, బిఆర్ అంబేద్కర్లతో ఒకకమిటీని నియమించింది. - రామకిష్టయ్య సంగనభట్ల, 9440698494.
Saturday, July 20, 2024
Friday, July 19, 2024
Thursday, July 18, 2024
అన్నింటా మనం ముందే. ఇదీ భారతీయుల ప్రతిభ.
1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం.
2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.
3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :
పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..
4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..
5. ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం..
6. అగ్ని నుంచి వచ్చే తేజస్సు తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..
7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు + హిడింబి = ఘటోత్కచుడు..
8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి gender transformation.
9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు..
10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?
ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?
ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు..కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?
ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..
కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని ఉనికి ఉండి తీరుతుంది..
ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..
భారతీయులారా మిత్రులారా మీకు ఇవి తెలుసా?
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
👉భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
👉ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)
👉 విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)
👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)
👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే
👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన
వాల్మీకి మహర్షి మనవాడే
👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు
👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు
👉అణువులు గురించి వివరించిన కణాదుడు
👉DNA గురించి చెప్పిన బోధిధర్మ
👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి
👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు
👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని
ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు🙏
Sunday, July 7, 2024
Saturday, July 6, 2024
Wednesday, July 3, 2024
సూక్తులు
"ధర్మో రక్షతి రక్షిత:
ధర్మ ఏవో హతో హంతి - "ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో - మానో ధర్మో హ్రతోవ్రధీత్ II
ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే, అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !
సత్యమేవ జయతే
సత్యమేవ జయతే నా2నృతం - సత్యేన పంథా వితతో దేవయాన
యేనా క్రమం తృషయో హాయప్త కామా - యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్
సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.
అహింసా పరమో ధర్మః
అహింసా పరమో ధర్మ: తథా2 హింసా పరం
తప: అహింసా పరమం ఙ్ఞానం అహింసా పరమార్జనమ్
భావము.
అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి జ్ఞానం. గొప్ప సాధన.
II ధనం మూల మిదం జగత్ ||
ధనమార్జాయ కాకుత్థ - ధనం మూల మిదం జగత్
అంతరం నాభి జానామి - నిర్ధనస్య మృతస్య చ ॥
భావము.
ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా
ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.
II జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ||
అపి స్వర్ణ మయీ లంకా న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి ||
భావము.
స్వర్ణ మయమైన లంకను చూసి శ్రీరాముడు తన సోదరునితో ఈ విధంగా సోదరా,
లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు.
ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !
|| కృషితో నాస్తి దుర్భిక్షమ్ ||
కృషితో నాస్తి దుర్భిక్షమ్ జపతో నాస్తి పాతకమ్ |
మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం ||
చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం
పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే
దేనికీ భయపడే పని లేదు.
|| యథా రాజా తథా ప్రజా ||
రాజ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, - పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, - యథా రాజా తథా ప్రజా !
రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే
రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి
నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.
Tuesday, July 2, 2024
Monday, July 1, 2024
Saturday, June 22, 2024
Wednesday, May 15, 2024
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
పురుషుడు ఎలా ఉండాలో ధర్మ శాస్త్రం చెప్పింది..కానీ ఎందుచేతో ఈ శ్లోకం జనబాహుళ్యం లోకి రాలేదు.
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
--> భోజ్యేషు
తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
.
Thursday, May 9, 2024
అక్షయతృతీయ విశేషం.
జైశ్రీరామ్.
🌷అక్షయతృతీయ🌷
అక్షయతృతీయ రోజు బంగారం కోన మని ఏ శాస్త్రం లోనైనా ఉంటే చూపండి .
వీలైతే బీద వాళ్లకు భోజనం పెట్టండి. ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి.
అక్షయతృతీయ విశేషం ఏంటి తెలుసుకుందాము.
1.పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో,
వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు
“అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా
నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
జైహింద్.
Sunday, May 5, 2024
సప్తస్వరాలు ... వివరాలు.
భారతీయ సంగీతంలో సప్తస్వరాలు : స, రి, గ, మ, ప, ద, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.
'స ' షడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మధ్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవతం, 'ని ' నిషాధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉండాలన్న నియమం లేదు.
సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ [మంగళంపల్లి బాలమురళీకృష్ణ] నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు.ఈ రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని పరిశీలకుల భావన. స్వరాలకు ఆధారం శృతులు., శృతి అంటే ధ్వని విశేషం.సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం) కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.
స = షడ్జమం (నెమలి క్రేంకారం)
రి = రిషభం (ఎద్దు రంకె)
గ = గాంధర్వం (మేక అరుపు)
మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
ప = పంచమం (కోయిల కూత)
ద = దైవతం (గుర్రం సకిలింత)
ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)
ఆరోహణ: తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.
ఉదా: స రి గా మ ప ద ని స.
అవరోహణ: ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.
ఉదా: స ని ద ప మ గా రి స.
Friday, April 26, 2024
షోడశ సుగుణస్వరూపుఁడు శ్రీరాముఁడు.
1 – గుణవాన్ / సౌశీల్యం : షరతులు లేకుండా ఉండండి
రాముడు అందరినీ సమానంగా చూసేవాడు. అతను వేటగాళ్ల నాయకుడు గుహ మరియు వానరుల ( కోతుల) రాజు సుగ్రీవుని తన సోదరులుగా అంగీకరించాడు. హనుమంతుడు తన గొప్ప భక్తుడిగా అంగీకరించబడ్డాడు. విభీషణుడు రావణుడి సోదరుడు మరియు రాముడు అతనిని కూడా అంగీకరించాడు - అతని అనుచరులు నిరాకరించినప్పటికీ.
మీరు ఎవరితో పని చేస్తారో మీరు ఎంచుకోలేరు (అలాగే, చాలా ఎక్కువ సార్లు). కాబట్టి మీరు షరతులు లేకుండా అందరినీ అంగీకరించాలి. మీరు అలా చేసినప్పుడు మీరు వారితో మెరుగైన కనెక్షన్ని నిర్మించుకోగలుగుతారు, తద్వారా మెరుగైన పని వాతావరణానికి దారి తీస్తుంది. మీరు మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు - గొప్ప కెరీర్ పురోగతిని సాధించడంలో మీకు సహాయపడుతుంది.
2 – వీర్యవాన్ : దృఢంగా ఉండండి
వీర్యవాన్ అంటే బలంగా లేదా దూకుడుగా ఉండటం. అయితే, ఈ అర్థాన్ని అక్షరాలా తీసుకోవడం అనేది తరచుగా చేసే పొరపాటు. రాముడు భీకర యోధుడు మరియు అసాధారణమైన శక్తి మరియు బలాన్ని కలిగి ఉన్నాడు. అయితే, ఆయన వీటిని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. వాస్తవానికి, ఈ ఉగ్రత మొదటి గుణ - సౌశీల్యంతో మిళితం చేయబడింది , ఇది అతనిని దృఢంగా చేసింది.
పని ప్రదేశంలో మీరు రెండు విపరీతమైన వ్యక్తులను చూస్తారు - ఒకరు తీవ్రంగా దూకుడుగా ఉంటారు మరియు మరొకరు సానుభూతితో నిండి ఉంటారు (మరియు చాలా తరచుగా వారు సౌమ్య మరియు బలహీనులుగా భావించబడతారు). ఈ రెండింటి మధ్య సమతూకం అరుదైన విషయం. గొప్పగా విజయవంతం కావాలంటే, మీరు అదే సమయంలో ఉగ్రంగా మరియు సానుభూతితో ఉండే ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. వీర్యవాన్గా ఉండడానికి నిశ్చయత కీలకం - అత్యంత శక్తివంతమైనది.
మీరు కార్యాలయంలో మీ దృఢ నిశ్చయత యొక్క ప్రయాణాన్ని ఇక్కడ ప్రారంభించవచ్చు - పనిలో మరింత దృఢంగా ఉండటానికి 6 చిట్కాలు
3 – ధర్మజ్ఞ : నీతిగా ఉండు
రాముడు ఎప్పుడూ ధర్మాన్ని (ధర్మ మార్గాన్ని) అనుసరించాడు. సరళంగా చెప్పాలంటే, అతను ఎల్లప్పుడూ తన విలువలకు కట్టుబడి ఉంటాడు. అతని రాజ్యాన్ని అజ్ఞాతవాసంలో ఉంచడం లేదా వాలి (సుగ్రీవుని సోదరుడు) మరియు తరువాత రావణుడి రూపంలో ఉన్న చెడును నాశనం చేయడం అంటే – అతని విలువలు ఎప్పుడూ రాజీపడలేదు.
మీరు మీ విలువలకు కట్టుబడి ఉండటానికి మరియు వాటికి వ్యతిరేకంగా వెళ్లడానికి మధ్య ఎంపిక చేసుకోవలసిన పరిస్థితులను మీరు తరచుగా ఎదుర్కొంటారు. తరువాతి వేగవంతమైన వృద్ధి కోసం మిమ్మల్ని ప్రలోభపెట్టవచ్చు. మునుపటిది నెమ్మదిగా పురోగతిగా అనిపించవచ్చు, అయితే మారువేషంలో గొప్ప పురోగతి.
మీరు కార్యాలయంలో వ్యక్తిగత విలువలను కొనసాగించడానికి కష్టపడుతుంటే, ఇది మీకు సహాయం చేస్తుంది – వ్యక్తిగత విలువలు మరియు పని: మరింత సంతృప్తికరమైన పని జీవితానికి 3 దశలు
4 – కృతజ్ఞ : కృతజ్ఞతతో ఉండండి
రావణుడిని ఓడించిన తరువాత, రాముడు వానరుల (కోతులు) సహాయం చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాకుండా, తన అవతారం చివరిలో, శ్రీరాముడు నిస్వార్థ సేవ కోసం హనుమంతుడికి రుణపడి ఉంటాడని కూడా చెప్పబడింది.
మీ సహోద్యోగులతో అనుబంధాలను మరింతగా పెంచుకోవడానికి, వారు మీకు అందించిన సహాయానికి లేదా బృందానికి వారు చేసిన సహకారానికి మీరు వారిని నిజంగా అభినందించడం అత్యవసరం. మీరు కూడా కృతజ్ఞతతో ఉన్న వ్యక్తులు, ఎల్లప్పుడూ మీ కోసం మరిన్ని చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారు మీకు సహాయం చేయడానికి తమ మార్గాన్ని అందుకుంటారు. మరియు మీరు లక్ష్యంగా పెట్టుకున్న గొప్ప కెరీర్ పురోగతికి ఇది చాలా ముఖ్యమైనది.
ఇక్కడ నేను చూసిన అద్భుతమైన పఠనం ఉంది - కార్యాలయంలో సంవత్సరం పొడవునా కృతజ్ఞతా వైఖరి యొక్క ప్రయోజనం
5 – సత్యవాక్యః – నిజమే
రాముడు ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు, సత్యమే తప్ప మరేమీ మాట్లాడడు.
ఒక పరిశోధనలో 60 శాతం మంది వ్యక్తులు పది నిమిషాల సంభాషణలో కనీసం ఒక్కసారైనా అబద్ధం చెబుతారని కనుగొన్నారు. ఇది మీరు చేయగలిగే ఖరీదైన తప్పు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చివరికి మీరు అబద్ధం చెబుతున్నారని తెలుసుకుంటారు మరియు మిమ్మల్ని విశ్వసించడం మానేస్తారు. మీ విశ్వసనీయత ప్రమాదంలో ఉంది. మరీ ముఖ్యంగా ఇది మీకు మేలు కంటే ఎక్కువ హాని చేస్తోంది. ఇది శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. నిజాయితీగా ఉండటం వల్ల ఈ తప్పులను దూరం చేయడమే కాదు, ఇది చాలా సులభం కూడా. ప్రయత్నించి చూడు!
ఇక్కడ ప్రారంభించండి - పనిలో నిజంగా నిజాయితీగా ఉండటానికి 5 పద్ధతులు
6 – దృడవ్రతః : దృఢంగా ఉండండి
రాముడు వనవాసం చేయడానికి సంతోషంగా అంగీకరించాడు. అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్య బాధ్యతలు స్వీకరించమని కోరడానికి భరత్ వచ్చినప్పుడు, అతను సూటిగా నిరాకరించాడు.
మీ పనిలో సంస్కృతి ఏమైనప్పటికీ, ఇది సాధారణ నియమాన్ని అనుసరిస్తుంది - ఇది నిర్వచించబడిన ఫ్రేమ్వర్క్లో మీకు మద్దతు ఇస్తుంది మరియు దాని వెలుపల మిమ్మల్ని సవాలు చేస్తుంది. ఇప్పుడు మీకు అద్భుతమైన ఆలోచన ఉండవచ్చు (ఇది నిర్వచించబడిన ఫ్రేమ్వర్క్లో లేదు) మరియు అది వినడానికి స్థిరత్వం అవసరం. యాజమాన్యాన్ని తీసుకోండి, విషయాలను విమర్శనాత్మకంగా విశ్లేషించండి మరియు మీరు ఏ దశలను తీసుకోవాలో ఖరారు చేయండి. ఒకసారి నిర్ణయించుకుంటే, దానికి కట్టుబడి ఉండండి. హృదయపూర్వకంగా కట్టుబడి ఉండండి. మీ దారిలో ఏమీ రానివ్వండి. మీరు సవాళ్లను ఎదుర్కొంటారు - మీరు మాత్రమే, మీ సంస్థ నిర్వచించిన ఫ్రేమ్వర్క్ను మార్చలేరు, కానీ మీరు గర్వపడే వ్యక్తిగా ఉండటానికి కృషి చేయండి.
7 – చరిత్రేణాచ కోయుక్తః : ఆకర్షణీయంగా ఉండండి
రాముడు నిష్కళంకమైన పాత్ర మరియు ఎటువంటి మచ్చ లేనివాడు.
అంతర్గత ప్రయోజనం, విశ్వాసం, కమ్యూనికేషన్ మరియు వ్యక్తులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం కార్యాలయంలో మీ పాత్రను నిర్మించడానికి అవసరమైనవి. ఈ గుణాలు నేటి కార్యాలయంలో ఖచ్చితంగా ఉండాలి. ఆకర్షణీయంగా ఉండటం కార్యాలయంలో గొప్పగా విజయవంతం కావడానికి కీలకం.
కార్యాలయంలో మరింత ఆకర్షణీయంగా ఉండటానికి, మీరు ఇక్కడ ప్రారంభించవచ్చు – తేజస్సు ఉనికికి సంబంధించిన 3 అంశాలు
8 – సర్వభూతేషు హితః : విముక్తి పొందండి
శ్రీరాముడిని కలిసిన ఆత్మలు ధన్యులు. రాజు అయినప్పటికీ జటాయువు చివరి కర్మలు చేశాడు. అతను ఒక రాయిని ఆడపిల్లగా మార్చాడు, తద్వారా అహల్యను శాపం నుండి విడిపించాడు. అతని కరుణ కథలు పుష్కలంగా ఉన్నాయి.
వ్యక్తుల స్థాయిని పెంచడంలో సహాయపడండి. మీరు మీ గురించి మరియు పనిలో మీ మెరుగుదల గురించి మాత్రమే ఆందోళన చెందుతుంటే, మీరు చిన్న గేమ్ ఆడుతున్నారు. కానీ మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు - మీకు వ్యక్తిగత లాభం లేనప్పటికీ, మీరు వేగంగా ముందుకు సాగాలి.
ఇక్కడ నేను చూసిన ఒక అద్భుతమైన కథనం ఉంది - ఎందుకు ఇవ్వడం మీరు పనిలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది
9 - విద్వాన్ : ఆలోచనా నాయకుడిగా ఉండండి
శ్రీరాముడు అన్ని విషయాలపై పట్టు సాధించాడు. అతనికి అస్త్ర – ఆయుధాలు, (క్షత్రియుడు) మరియు శాస్త్ర – వేదాల జ్ఞానం ఉంది . ఈ విధంగా అతను విద్వాన్ అని సరిగ్గా వర్ణించబడ్డాడు .
నేటి ఆధునిక కాలంలో ఆలోచనా నాయకుడు విద్వాన్ . ఈ రోజుల్లో 'థాట్ లీడర్' అనే పదం ఎక్కువగా ఉపయోగించబడింది మరియు ఇది మరొక బాధించే కార్పొరేట్ బజ్వర్డ్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ఎక్కువ. ఆలోచనా నాయకుడు అంటే అతని నైపుణ్యం మరియు దృక్పథం విలువైనది - వ్యక్తులు వారి పురోగతులను సాధించడంలో సహాయపడేంత ఎక్కువ. ఆలోచనాపరులు గతాన్ని చూసి, వర్తమానాన్ని పరిశీలించి, తమ నైపుణ్యంతో భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తారు.
ఆలోచనా నాయకత్వ ప్రయాణాన్ని మీరు ఎలా ప్రారంభించవచ్చో ఇక్కడ ఉంది - మీ పరిశ్రమలో ఆలోచనా నాయకుడిగా మారడానికి 7 దశలు
10 – సమర్థా : సామర్థ్యం కలిగి ఉండండి
రాముడు ఈ లోకంలో ఏదైనా చేయగల సమర్థుడిగా భావించబడ్డాడు. చిన్నతనంలో, అతను తాడక అనే రాక్షసుడిని మరియు ఆమె కుమారులను ఒంటరిగా ఓడించాడు. మిథిలా (ప్రస్తుత నేపాల్) వద్ద, అతను శివ ధనుష్ - శివుని ధనుస్సును ఎత్తాడని చెబుతారు , ఇది ఎవరూ చేయలేని విధంగా సీతాదేవిని వివాహం చేసుకుంది.
మీరు అప్-స్కిల్లింగ్ మరియు సర్టిఫికేట్ పొందడంపై చాలా ప్రాధాన్యతనిస్తారు. టన్నుల కొద్దీ కోర్సులు ఉన్నాయి మరియు సాధారణంగా వారు చేసేదంతా గందరగోళాన్ని పెంచుతుంది. చాలా మంది ప్రజలు నా దగ్గరకు వస్తారు, వారు వేగంగా ముందుకు వెళ్లడానికి వారు ఏ కోర్సులు అభ్యసించాలి అని అడుగుతారు. నేను చిరునవ్వుతో చెపుతున్నాను, మీరు చేయగలిగినదంతా తీసుకోండి - ఏమైనప్పటికీ అవి మీకు ముందుకు రావడానికి సహాయం చేయవు! ధృవపత్రాలు లేదా సంపాదించిన జ్ఞానం మీకు ముందుకు రావడానికి ఎప్పుడూ సహాయపడవు. కస్టమర్ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఆ జ్ఞానాన్ని ఉపయోగించడం. కాబట్టి కేవలం నేర్చుకోకండి - సామర్థ్యం కలిగి ఉండండి.
11 – ప్రియదర్శనః : ప్రజంటబుల్ గా ఉండండి
శ్రీరాముడు ఆజాను బాహుమ్ మరియు అరవింద లోచన అని వర్ణించబడ్డాడు , అంటే పొడుగ్గా, చక్కగా నిర్మించబడ్డాడు మరియు అందమైనవాడు. ఆయనను చూస్తే మైమరచిపోతారు. అతని అందం అలాంటిది.
పుస్తకం ఎల్లప్పుడూ కవర్ ద్వారా నిర్ణయించబడుతుంది. ఆకర్షణీయమైనది అమ్మబడుతుంది. అలాగే వ్యక్తులు ప్రెజెంట్బుల్గా ఉన్న వారితో కనెక్ట్ అవ్వడానికి మరియు పని చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి మీపై పని చేయండి - కేవలం భౌతిక రూపాన్ని మాత్రమే కాకుండా మీ అంతర్గత శ్రేయస్సుపై కూడా పని చేయండి.
12 – ఆత్మవాంకహ : ఆధ్యాత్మికంగా ఉండండి
రాముడు ఆధ్యాత్మిక గురువు. అతను ఆత్మ యొక్క ప్రాముఖ్యత గురించి బాగా తెలుసు - అంతర్గత ఆత్మ.
ఇటీవలి అధ్యయనాలు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి పనిలో మెరుగ్గా నిమగ్నమై ఉంటారని మరియు తద్వారా మరింత సమర్థవంతంగా ఉంటారని తేలింది. ఆధ్యాత్మికత అనేది కార్యాలయంలో ఎదుగుదలకు అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలతో కలిసి ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆధ్యాత్మిక వృద్ధిలో పెట్టుబడి పెట్టడం అత్యవసరం.
13 – జితక్రోదహ : ప్రశాంతంగా ఉండండి
రావణుడు స్వతహాగా పండిత బ్రాహ్మణుడు. అతడు పరమ శివ భక్తుడు. శివుడు తన ఆత్మలింగంతో రావణుడిని ప్రసాదించినంత వరకు అతను తన భక్తితో శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు కూడా పూజింపబడేది శ్రీరాముడే మరియు భీకరమైన పరిస్థితులలో కూడా రాముడు ప్రశాంతంగా ఉండగలగడం మాత్రమే తేడా. రాముడు కోపంతో సహా తన భావోద్వేగాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడని చెప్పబడింది.
మీ కెరీర్లో ముందుకు వెళ్లాలంటే ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. కోపం మీ ఆలోచనా సామర్థ్యాన్ని తీసివేస్తుంది మరియు భావోద్వేగాల ఊపులో మీరు మీరే కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తారు. ఎమోషనల్ కోషియంట్ (EQ) అత్యంత అవసరమైన నైపుణ్యంగా రేట్ చేయబడింది మరియు ఇంటెలిజెన్స్ కోషియంట్ (IQ)ని అధిగమించింది.
ఇక్కడ ప్రారంభించడానికి సులభమైన మార్గం ఉంది - మీ భావోద్వేగ మేధస్సును అభివృద్ధి చేయడానికి 5 మార్గాలు
14 – ద్యుతిమాన్ : ప్రకాశవంతంగా ఉండండి
హనుమంతుడు రాముడి ముఖంపై కన్ను వేసిన క్షణం, అతను కదిలినట్లు భావించాడు. అతని ఎముకలు కరిగిపోతున్నాయి, అతని శరీరమంతా గూస్ గడ్డలు అనిపించాయి మరియు అతని కళ్ళ నుండి ఆనందం మరియు ప్రేమ యొక్క కన్నీళ్లు స్వయంచాలకంగా ప్రవహించడం ప్రారంభించాయి. ఇది తేజస్ లేదా తేజస్సు.
ప్రభావం కొత్త కరెన్సీ. మీరు ఎవరితో సంబంధం లేకుండా లేదా మీరు ఎక్కడ పని చేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సమర్థవంతంగా పని చేయడం మరియు మీ కెరీర్ వృద్ధికి ఇది చాలా ముఖ్యమైనది.
పనిలో మరింత ప్రభావవంతంగా ఉండటానికి ఇక్కడ ప్రారంభించండి - పనిలో మరింత ప్రభావవంతంగా మారడానికి 8 గేమ్-మారుతున్న వ్యూహాలు
15 – అనసూయకహా : మెచ్చుకోదగినదిగా ఉండండి
రాముడు స్వీయ మరియు భావోద్వేగాలపై చాలా బలమైన నియంత్రణ కలిగి ఉన్నాడు. కాబట్టి, అతను ఎవరిపైనా అసూయపడలేదు లేదా ఎవరినీ చూసి అసూయపడలేదు. అతను దురాశకు దూరంగా ఉన్నాడు.
మరింత ప్రభావవంతంగా ఉండటానికి, మీరు మెచ్చుకోవాలి. మరియు లేదు, నేను ఇక్కడ చరిష్మా గురించి మాట్లాడటం లేదు. నేను ఈర్ష్య, అసూయ లేదా అత్యాశతో ఉండకూడదని సూచిస్తున్నాను. తక్కువ పని చేసే వ్యక్తికి ఎక్కువ జీతం లభిస్తుంది - ఇది సాధారణ తొట్టి మరియు అసూయ, అసూయ లేదా దురాశకు అత్యంత సాధారణ కారణం. ఈ లక్షణాలు మీకు ఎక్కువ జీతం ఇవ్వవు. కానీ వ్యక్తి మీ కంటే మెరుగైనది ఏమిటో అర్థం చేసుకోవడం మరియు దానిని అమలు చేయడం. మరియు అవును - ఇది సాంకేతిక నైపుణ్యాలు కాదు.
16 – బిభ్యతి దేవా : భయపడండి
యుద్ధ సమయంలో, రావణుడు దాడి చేసినప్పుడు, శ్రీరాముడు ఓపికగా ఉన్నాడు - కోపానికి దూరంగా ఉన్నాడు. అయితే, రావణుడు హనుమంతునిపై దాడి చేసిన క్షణంలో, రాముడు చాలా కోపంగా ఉన్నాడు మరియు యుద్ధంలో రావణుడితో యుద్ధం చేయడం ప్రారంభించాడు మరియు చివరికి అతన్ని ఓడించాడు. రాముడు తనను దుర్భాషలాడినప్పుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు, కానీ తన భక్తుడు ఉన్నప్పుడు అతను చేసాడు మరియు అతను ప్రపంచంలోని అన్ని జీవులచే భయపడ్డాడు.
ఎవరైనా మీకు హాని చేసినప్పుడు మీరు కోపంగా ఉండకూడదు, కానీ అదే సమయంలో ఇతరులకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు సహించకూడదు. కార్యాలయంలో, నిశ్శబ్దంగా ఉండే వ్యక్తులు సాధారణంగా ప్రయోజనం పొందుతారు. ప్రయోజనాన్ని పొందుతున్న వారితో చేరడం అత్యంత సాధారణ ప్రతిస్పందన. బదులుగా, మీరు బాధితులైన వారి పక్షాన ఉండాలి.
అన్నింటినీ సంగ్రహించడం -
సరళమైనది, కాదా? కానీ చెప్పడం కంటే సులభం.
అవును, 16 శ్రేష్ఠమైన లక్షణాలు విపరీతంగా అనిపించవచ్చు. మీరు వాటిని ఒకేసారి అభివృద్ధి చేయలేరని మీరు అర్థం చేసుకోవాలి. సమయం పడుతుంది. మీరు కెరీర్ పురుషోత్తం కావడానికి ప్రతిరోజూ చిన్న చిన్న అడుగులు వేయడం ప్రారంభించాలి .
Thursday, April 25, 2024
Monday, April 22, 2024
Friday, April 19, 2024
POWER OF EACH SOUNDARYA LAHARI SHLOKA
జైశ్రీరామ్.
. POWER OF EACH SOUNDARYA LAHARI SHLOKA
Wednesday, April 17, 2024
Thursday, April 11, 2024
నవ వసంత కవికోకిల చిరంజీవి భరత్శర్మ. ఉగాది కవి సమ్మేళనంలో శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ | గుంటూరు | Guntur | ...
Sunday, April 7, 2024
Friday, March 29, 2024
మా సహోదరుడు రామేశం గారి పెద్దకోడలు చి.ల.సౌ.సృజన స్వయముగా పెద్ద అద్దముపై చిత్రీకరించిన శ్రీ వేంకటేశ్వర కల్యాణ చిత్రం.
Thursday, March 28, 2024
మా మనుమరాలు చిరంజీవి శ్రీసంహితకు సంగీతములో వచ్చిన బహుమతి.
Monday, March 18, 2024
Monday, March 11, 2024
Saturday, March 9, 2024
Friday, March 8, 2024
Monday, March 4, 2024
వాట్సప్, యూట్యూబ్, ఫేస్బుక్... చీరపై సోషల్ మీడియా... నిజమే ఓ లుక్కేయండి -
వాట్సప్, యూట్యూబ్, ఫేస్బుక్... చీరపై సోషల్ మీడియా... నిజమే
ఈ క్రింది యూ ఆ రెల్ విండోలోతెరచి ఓ లుక్కేయండి - https://telugu.news18.com/news/telangana/whatsapp-youtube-facebook-and-instagram-logos-on-saree-see-sircilla-handloom-artist-talent-rkh-slm-ss-2397644.html