Sunday, August 1, 2010

ఆబాల గోపాలానికీ మైత్రీ దిన శుభాకాంక్షలు.

నిత్య నూతన చైతన్య ప్రవర్ధమాన సోదర భారతీయులారా!
మీ అందరికీ మైత్రీ దివస శుభాకాంక్షలు.
మనం పరస్పరం మైత్రీ భావ విరాజమాన హృదయులమై నిత్య నూతన చైతన్యంతో భారత మాత సత్కీర్తిజ్యోతి దిగాంతాల వరకూ వ్యాపింప జేసే విధంగా కలిసికట్టుగా పురోమార్గంలో పయనిమ్చాలని; పురోగతి సాధించాలనీ మనసారా కోరుకొంటున్నాను.
ఆ పరమాత్మ అనంత స్నేహ భావాన్నిప్రసాదించి;  మనం పరస్పరం సహకరించుకొంటూ మనమంతాఒక్కటే అని మన జాతీయ పతాకం క్రింద భారతాంబకు జేజేలు నిత్యం పలుకుతూ వర్ధిల్ల జేయాలని కోరుకొంటున్నాను.
జైహింద్.

No comments: